MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య కలిసి మైనారిటీలకు నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేదల పండుగ సంతోషం కోసం ఈ తోఫాను అందిస్తోందని వారు పేర్కొన్నారు.