BHPL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు చెందిన నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఈటెల అన్నారు.