NLG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో Dy. CM, ఆర్థక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రజా రంజకంగా ఉందని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, యువతకు ఉపాధి కల్పించే రాజీవ్ యువ వికాసంకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా BC, SC, ST, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు.