AP: రంజాన్ పండుగ తేదీ మార్పుతో మార్చి 21న సెలవు ప్రకటించారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి (ఉ.9:30 – 12:45) వాయిదా వేశారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సర ఐపీఈ పరీక్షను కూడా మార్చి 21 నుంచి 25వ తేదీకి మార్చారు. విద్యార్థ
TG: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉందని మాధురీ దీక్షిత్ కొనియాడింది. గద్దర్ అవార్డుల వేదికపై టాలీవుడ్ సినీ లెజెండ్స్ను కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ అవకాశం కల్పించిన సీఎం ర
TG: పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించడంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నే
TG: పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చిరంజీవి ప్రకటించారు. దేశ జీడీపీలో చిత్ర పరిశ్రమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం(AP) కళాకారులను ఉత్సాహపరచడంలో వెనుకంజలో ఉందన్నారు. చంద్రబాబు కూడా రేవంత్
TG: హైదరాబాద్ బిర్యానీకే కాక, తెలుగు సినిమాకు కూడా దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేంద్రం
TG: ముస్లింల అభివృద్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. చెన్నూరులో ముస్లింలకు తోఫా పంపిణీ చేసిన వివేక్.. రంజాన్ శుభాకాంక్
TG: హైటెక్స్లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. అవార్డులు నటుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్న
TG: ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో సినీ అవార్డులను నిర్వహించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ఆత్మను ప్రపంచానికి చాటిన గొప్ప వ్యవస్థ అని కొనియాడారు. సామాజిక మార్పు కోసం జీవితాన్ని ధారపోసిన ఆ
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో బాలకృష్ణతో కలిసి నటించబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ-2’ కోసం సిద్ధమైన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. తామిద్దరం కలిసి నటిస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు
KRNL: నందవరం మండలం నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం-2026 వరించింది. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, సాంస