WNP: ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు, మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి SLN మాధవి రమేష్, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వాకిటి ఆదిత్యతో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్
NRPT: నర్వ మండలం రాంపూర్లో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ ఎండీ రఫీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని తోఫాలను అందజేశారు.
MBNR: శ్రీ పరాభవ నామ సంవత్సర ప్రారంభం సందర్భంగా కురుమూర్తి స్వామి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ శ్రవణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ
NZB: 10వ తరగతి పరీక్షల్లో భాగంగా నిన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశ్నా పత్రం లీక్ ఘటనకు సంబంధించి విచారణ పూర్తి అయ్యిందని DEO అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో లీక్ అవాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ కె.వేణు, డ
అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు శుక్రవారం యథావిధిగా కొనసాగుతాయని DEO సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు. నేడు ఎటువంటి సెలవు లేదని స్పష్టం చేశారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని వెల్లడించారు. అదే రోజు నిర్
ASF: ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురిని జైనూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన కిషన్ లాల్, అజయ్ పాల్, ఆశిష్ జైస్వాల్గా సీఐ రమేష్ గుర్తించారు. బావుల్లో రాళ్లను పేల్చేందుకు వీటిని తరలిస్
PDPL: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మంథని మండలంలోని గద్దలపల్లి (బిట్టుపల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ మాధురి తెలిపారు. శిబిరంలో స్త్రీల, కంటి, దంత, ఎముకల, పిల్లల వై
KNR: సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామంలో ముస్లింలకు గ్రామ సర్పంచ్ బాసరాజు రజిత గురువారం దుస్తులు, కానుకలతోపాటు ఈద్ కా తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
KNR: జవహర్ నవోదయ విద్యాలయం ఎంట్రన్స్ పరీక్షలో సీటు సాధించిన చొప్పదండికి చెందిన పురెళ్ల సహస్రను కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. గురువారం తమ నివాసంలో కలిసిన సహస్రకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నిర్థిష్ట లక్ష్యం, క్రమశిక్షణతో చదువుతూ భవి
NRML: మామడ మండలం పొన్కల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈనెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ