AP: రంజాన్ పండుగ తేదీ మార్పుతో మార్చి 21న సెలవు ప్రకటించారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి (ఉ.9:30 – 12:45) వాయిదా వేశారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను కూడా మార్చి 21 నుంచి 25వ తేదీకి మార్చారు. విద్యార్థులు ఈ
PDPL: పవర్ హౌస్ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్లో గురువారం విష సర్పం కలకలం సృష్టించింది. సత్యనారాయణ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అడ్డగుంటపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ అబ్బాస్ అక్కడికి చేరు
NDL: ఉగాది అనంతరం శ్రీశైలంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. జిల్లా ఎస్పీ సునీల్ షౌరాణ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బ్లూకోర్ట్ వాహనంలో వెళ్లి డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టి, కీలక ట్రాఫ
NRML: ఛత్తీస్గఢ్లో జరుగుతున్న 45వ నేషనల్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన గాడి అరుణ్ కుమార్ కోచ్గా ఎంపికయ్యారు. భారత త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహించే SSCB జట్టుకు ఆయన నేతృత్వం వహించడం విశేషం. ఈ నెల 16 న
KDP: పదో తరగతి ఇంగ్లిష్ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నెల 21న పబ్లిక్ హాలిడే వచ్చింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.30 నుంచి 12.45 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ని
KRNL: మంత్రాలయం ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీ మఠంలో కోలాహలం నెలకొంది. గురువారం స్వామి వారి దర్శనార్థమై దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు గ్రామ దేవత మంచాలమ్మ
NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు మరింగంటి లక్ష్మీ నరసింహ చార్యులు శ్రీ పరా
KRNL: మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవికి ఉగాది పండుగను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించి పట్టుచీరలు మామిడికాయలతో అలంకరించారు. శ్రీ మఠంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పీఠాధిపతి
కామారెడ్డి 41వ వార్డు మాజీ కౌన్సిలర్ కాళ్ల గణేష్ను TPCC జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. 41వ వార్డులో గణేష్, ఆయన సతీమణి రాజమణి వరుసగా మూడు సార్లు కౌన్సిలర్లుగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు