NDL: అవుకు మండలంలోని శ్రీ ఏర్రమల్లకంబగిరి స్వామి ఆలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరుగనుంది. రాష్ట్ర రోడ్డు భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రింట
కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి బాలాజీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల మార్చి మాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ వారికి సంబంధించ
సూర్యాపేట జిల్లాకు వారబంది పద్ధతిలో వస్తున్న శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ రెండో దశ (శ్రీ ఆర్డిఆర్ ఎస్సారెస్పీ) జలాలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిలిచిపోయాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్న వారు బ్యాలెన్సింగ్
GNTR: తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణంలో వందలాది మంది భక్తులు ఏకకాలంలో పాల్గొని స్వామిని స్మరించుకున్నారు. అనంతరం
NDL: శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, దేశం సుభిక్షంగ
MBNR: ఎంపీ డీకే అరుణ పార్లమెంటు పరిధిలో నేడు పర్యటించనున్నారు. ఉదయం 10:30 నిముషాలకు షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో తాగునీటి శుద్ధి కేంద్రం (RO) ప్లాంట్ ప్రారంభోత్సవం చేస్తారు. కోయిల్ కొండ మండలం బండమీద తండాలో తాగు నీటి శు
WNP: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. వనపర్తి పట్టణం 8వ వార్డులో షబ్బీర్, హలీం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్ట
NGKL: బల్మూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డిని గురువారం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూనే, ప్రభుత్వ
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో మంచినీటి పైప్లైన్ తరచూ లీక్ అవుతూ తాగునీరు వృథాగా పారిపోతోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలతో మురికి నీరు కలిసే ప్రమాదం ఉండటంత
కామారెడ్డి జిల్లాలో నిన్న ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు కాళికాదేవి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉగాది సందర్భంగా పలు గ్రామాల్లో ఎడ్ల బాండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించ