NDL: అవుకు మండలంలోని శ్రీ ఏర్రమల్లకంబగిరి స్వామి ఆలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరుగనుంది. రాష్ట్ర రోడ్డు భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరుకావాలని మంత్రి క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది.