KNR: గ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ముల్కనూర్ గ్రామ పంచాయతీ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ను కేవలం రెండు రూపాయలకే అందించే కార్యక్రమాన్ని సర్పంచ్ సాంబారి భారతమ్
SKLM: పాతపట్నం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రాజ్య రాణి ఎక్స్ప్రెస్ ట్రైన్ పాతపట్నంలో హాల్ట్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమానిక
MBNR: తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప ఈద్గాగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్లో గల వక్ఫ్-ఎ-రహ్మనియా వద్ద ముడా నిధులు రూ.20 లక్షలతో కొత్తగా ప్రవేశ ద్వారం, ఈద్గా పేరు బోర్డులను ముఖ్య అతిథిగా హాజరై ప్
PPM: సాలూరులో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఇవాళ ప్రారంభం కానుంది. సుమారు రూ.17 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించబడ్డ ఆసుపత్రి భవనాలను ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు
RR: షాద్నగర్ పట్టణంలో ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో నిన్న శ్రీరామ శోభాయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు ర
JGL: కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామ శివారులో గల వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని, నిన్న పట్టుకున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు గంభీర్పూర్ గ్రామ శివారులో వాగు ఏరియాలో పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చ
ATP: అనంతపురం రైల్వే స్టేషన్లో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, BNS చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద సమయంలో డయల్ 100, 112, చైల్డ్ లైన్ 1098, మహి
NDL: అవుకు మండలంలోని శ్రీ ఏర్రమల్లకంబగిరి స్వామి ఆలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరుగనుంది. రాష్ట్ర రోడ్డు భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రింట
కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి బాలాజీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల మార్చి మాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ వారికి సంబంధించ
సూర్యాపేట జిల్లాకు వారబంది పద్ధతిలో వస్తున్న శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ రెండో దశ (శ్రీ ఆర్డిఆర్ ఎస్సారెస్పీ) జలాలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిలిచిపోయాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్న వారు బ్యాలెన్సింగ్