W.G: చిత్రకళలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారం తణుకునకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామశాస్త్రి అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పురస్కా
స్పిన్నర్ మయాంక్ మార్కండేపై మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL-2026 సీజన్లో మయాంక్ రాణిస్తే ముంబై ఇండియన్స్కు తిరుగుండదని అన్నాడు. గత కొన్ని సీజన్లుగా ముంబైకి స్పిన్ బౌలింగ్ బలహీనతగా మారిందని, మయాంక్ ఆ లోటును తీర్చితే ఆ జ
ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్
CTR: మాజీ మంత్రి రోజా నగరిలోని తన నివాసంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె గోపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సం
TG: తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ప్రభుత్వ విప్లను గవర్నర్ నియమించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ల బాధ్యత అప్పగించారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ప్రభుత్వ విప్గా బాధ్యత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
WNP: గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో తెలంగాణ ప
సత్యసాయి: కొత్తచెరువు మండలం బైరాపురం పంచాయతీలో ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామస్తులు గురువారం ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా
PPM: జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన్యం లీగ్స్-2026’ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన
HYDలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శానిటేషన్ సంబంధించి కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల లోపు ప్రధాన రహదారులు మొత్తం క్లీన్ చేయాలని, 10 గంటల తర్వాత శానిటేషన్ పనులు రోడ్లపై కనిపించోదని పేర్కొన్నారు. పకడ్బందీగా అమలు చేయడం క
NLG: హాలియా వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్లు గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. అనుముల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల్లో ఈ డ్యామ్ల వల్ల నీరు నిల్వ ఉండి భూమిలోకి చొరబడుతోంది. దీంతో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లోని బోరు బా