VZM: బొబ్బిలికి చెందన ప్రముఖ తప్పేటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం ఉగాది పురస్కారం అవార్డు అందుకున్నారు. గురువారం అమరావతిలో జరిగిన ఉగాది పురస్కారం వేడుకల్లో CM చంద్రబాబు చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయనను బొబ్బిలి MLA బేబినాయన ప్రత్యేకంగ
KMR: మహమ్మద్నగర్ మండలం బుర్గల్ గ్రామంలో ఓ మహిళ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడబోతుండగా.. బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ట్యాంకర్ పైకి ఎక్కి ఆమెతో మాట్లాడి కిందకు తీసుకువచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. స్
సత్యసాయి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం ఘనంగా సాగింది. వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతిష్య పండితులు నూతన సంవత్సర రాశిఫలాలు, ఆదాయ వ్యయాల వివరాలను భక్తులకు వివరించారు. ఈ వే
SKLM: నూతన సంవత్సరంలో జిల్లా సమగ్ర అభ్యున్నతికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ పంచాంగ శ్రవణంలో పాల
TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్కు ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో Dy CM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై బడ్జెట్ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ రూ.3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెల
విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో గురువారం నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గోపాలపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో మార్క్, లక్కీ అనే నార్కోటిక్ డాగ్స్ సహాయంతో జరిపిన సోదాల్లో ఒక వ్యక్తి వద్ద రెండు కిల
నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైనట్లు విషయాన్ని ప్రిన్సిపాల్ తెలిపారు. బాలవాటిక–3& క్లాస్1 అడ్మిషన్స్ నేటి నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానునయన్నాయి. 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్స్ ఖాళీల ఆధారంగా ఆఫ్ల
E.G: చారిత్రక కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్ను విస్తరించి, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని ఆధ్వర్యంలో స్థానిక మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుక
GNTR: గుంటూరు నగరంలోని నందివెలుగు, కాకాని రోడ్లపై పోలీసులు గురువారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 922 మంది వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్ వంటి నిబం