కామారెడ్డి 41వ వార్డు మాజీ కౌన్సిలర్ కాళ్ల గణేష్ను TPCC జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. 41వ వార్డులో గణేష్, ఆయన సతీమణి రాజమణి వరుసగా మూడు సార్లు కౌన్సిలర్లుగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు CM రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలపారు