AP: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ఎల్లుండి నుంచి జరగనున్నట్లు విజయనగరం RIO తవిటినాయుడు వెల్లడించారు. ముందుగా రేపటి నుంచే వాల్యుయేషన్ జరుగుతుందని ప్రకటించారు. అయితే ఎల్లుండి రంజాన్ పండుగ సందర్భంగా స్పాట్ వాల్యుయేషన్ను వాయిదా వేశారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరగనుంది.