KDP: చింతకొమ్మదిన్నె మండలం కొత్తపేటలో ఉగాది సందర్భంగా గురువారం గంగమ్మ తల్లి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివ
ప్రకాశం: కనిగిరి మండలం నల్లారెడ్డిపల్లిలో బుధవారం పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందిన విషయం విధితమే. జిల్లా జీఎంపీఎస్ ఉపాధ్యక్షులు ఖండే బాలకృష్ణ గురువారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతి చెందిన గొర్రెల పెంపకం దారులకు ఆర్థిక సహకారం అంది
GNTR: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఈ-వేస్ట్ సేకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు తెలిపారు. ప్రజలు పాత ఎలక్ట్రానిక్ వస్తువులు అందజేసి స్వచ్ఛ పొన్నూరుకు సహకరించాలని కోరా
AP: తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ
JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన గోడిశాల చంద్రశేఖర్కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 2,50,000 ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు త
KMR: వర్ని మండలంలోని శ్రీనివాస కాలనీ, ఉర్దూ మీడియం హై స్కూల్లో అలాగే రుద్రూర్ మండలంలోని షాదిఖానలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరుల
TG: హైదరాబాద్లో ఆహార కల్తీ నియంత్రణపై పోలీస్శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ల ఆధ్వర్యంలో ఆహార కల్తీ నియంత్రణపై కొత్త విభాగం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(H-FAST) పేరుతో ప్రత్యేక టీమ్ను సీపీ సజ్జనార్ ఏర్పా
MNCL: నెన్నెల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మేన హరీశ్ గౌడ్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నియమించి నియామక ఉత్తర్వులు గు
BHNG: కొండగడపలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మోత్కూరులో ఉగాది అంటే బోనాల పండుగగా ప్రసిద్ధి చెందగా, ఇక్కడ మాత్రం వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించ
KMR: ఉగాది పర్వదినం పురస్కరించుకొని పల్వంచ(మం) ఫరీద్ పేట్ వాసి జానపద కళాకారుడు దేవాగౌడ్ను ‘భారత్ బ్రాండ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ జాతీయస్థాయి ఉత్తమ ఉగాది సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం మెయిల్ ద్వారా ఈ పురస్కారాన్ని అందుకు