NLG: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 25న HYD ఇందిరా పార్కు వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. చేనేత భరోసా, త్రిఫ్ట్ పథకం, నేతన్న భీమా, రుణమాఫీ, సహకార ఎన్నికల నిర్వహణే ప్రధ
నంద్యాల వైసీపీ నాయకుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి బైక్ ప్రమాదంలో గాయపడగా, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆయనను శుక్రవారం పరామర్శించారు. నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసు
NZB: సిరికొండ మండలం రావుట్ల-పిప్పిరి మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కోతకు వచ్చిన పంట గింజలు నేలరాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల సర్వే నిర్వహించి పంట నష్టపరిహారం అంది
MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లిలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను మళ్ళీ వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ మాధవి రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వారసంత వేలం పాటను నిర్వహించిన నిర్దేశిత అప్సెట్ ధర
హైదరాబాద్లోని అమీర్పేట్-రాయదుర్గం మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. సుమారు 20 నిమిషాల పాటు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి మరమ్
NRPT: దామరగిద్ద మండలంలోని క్యాతన్పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షుడు నారాయణ తెలిపారు. శనివారం అంకురార్పణ, 22 న మహా రుద్రాభిషేక
వెండితెరపై అలరించేందుకు మరో విజువల్ వండర్ సిద్ధమవుతోంది. ఇద్దరు వెర్సటైల్ నటులు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. దర్శకుడు మణిరత్నం వీరిద్దరితో ఓ క్లాసిక్ లవ్ స్టోరీని ప్రకటించారు. దీనికి AR రెహమాన్ సంగీత
MDK: “ఎవరు అడ్డుకున్నా విద్యార్థుల సమస్యలపై మా పోరాటం ఆగదు” అని ఏబీవీపీ స్టేట్ ఖేల్ కో-కన్వీనర్ ప్రశాంత్ స్పష్టం చేశారు. రామాయంపేట బస్టాండ్ వద్ద పోలీసులు నిరసనను అడ్డుకోవడంతో ఆయన మండిపడ్డారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖకు 15 శా
కోనసీమ: అమలాపురం పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ శుభవార్త చెప్పారు. ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి వడ్డీ పై 50 శాతం రాయితీ ఇస్తూ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ జీవో విడుదల చేసిందని అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ శుక్రవారం తెలిపా