CTR: యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఇప్పటికే 30 వేలకుపైగా నియామకాలు పూర్తిచేసి, వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు.
KNR: ప్రభుత్వ విప్గా నియమితులైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని నూతనంగా నియమితులైన ప్రభుత్వ విప్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అ
NZB: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలత
ATP: నార్పల మండలం గంగనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండారు శ్రావణీ శ్రీ పర్యటించారు. అకాల వర్షానికి దెబ్బతిన్న ఉద్యాన పంటలను ఎమ్మెల్యే నేరుగా వెళ్లి పరిశీలించారు. చేతికొచ్చిన అరటి పంటలు అకాల వర్షానికి నేలమట్టం కావడం బాధాకరంగా ఉందని రైతులు ఎమ్మెల
HNK: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలను అమలుపై ప్రత్యేక దృ
SKLM: కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్సలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను
HYD: హైదరాబాద్లో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఆటోలు కనిపించకుండా కొత్త బడ్జెట్లో ముఖ్య ప్రణాళికలు ప్రకటించారు. CURE (ORR) పరిధిలోని ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. AI వినియోగాన్
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత,
NRML: రత్నాపూర్ (కాండ్లి) జెడ్పీ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుధ్యం, పచ్చదనం మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు భయం ల
MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ కు చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమయ్యారు. జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మైనంప