KRNL: ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కురువ పెటయ్య ఇవాళ ఆకస్మికంగా మృతిచందాడు. ఈ వార్త తెలిసి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కె.రాజీవ్ రెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పెటయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.