KKD: పెద్దాపురం పట్టణంలోని ప్రసన్న ఆంజనేయ కాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, జనసేన జిల్లా అద్యక్షులు తుమ్మల
GNTR: అమరావతి రోడ్డులోని అమరావతి బిల్డింగ్స్లో కళారత్నాలు సాహితీ సమస్తం ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన కవి సౌపాటి ప్రభాకర్ కవితా గానం ద్వారా ఆకట్టుకున్నారు. నిర్వాహకులు ఆయనను సత్కరించి మెమొంటో, ప్
PLD: మాచర్ల పురపాలక పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ యంత్రాంగం భారీ ఊరటనిచ్చింది. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీలోపు బ
BPT: కొత్తపేట మూడు రోడ్ల సెంటర్ గోపాల్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మినరల్ ఆర్వో ప్లాంట్ను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం చాలా అవసరమని అన్న
KRNL: కూటమి ప్రభుత్వం ప్రకటించిన 10,060 ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ యువతకు చారిత్రాత్మక కానుక అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని
NDL: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు కూటమి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన శుక్రవారం గ్రామపంచాయతీ సమావేశం జరిగింది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. వార్డు సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్
NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దళితవాడ పాఠశాలను ఎంఈవో తోట శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, పలు రికార్డులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీర
E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం కోరుకొండ రోడ్డులో నగర పాలక సంస్థ కమిషనర్ రాహూల్ మీనాతో కలిసి పర్యటించారు. ఈ మేరకు రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తున్న విషయం తెలియడంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడ
ADB: బేల మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ముఖ్యంగా కాప్సి గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా గుంతలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. కోట్లు వెచ్చించినా నాణ్యత లోపంతో రోడ్లు కంకర తేలుతున్నాయని స్థానిక