TG: ‘ఆరు గ్యారంటీల’ అమలుకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీల కోసమే రూ.50,713 కోట్లు కేటాయించింది. అయితే, గత ఏడాది ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో రూ.56,084 కోట్లు కేటాయి
KRNL: కోసిగిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్పాస్ నిర్మాణంతో పాటు రాయలసీమ, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ టీడీపీ నాయకులు కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజును కలిశారు. అలాగే స్థానిక రవాణా సమస్యలను వివరించి వినతిపత్
ఏలూరులో నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో నూజివీడులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉమా కుమార్కు ఉగాది పురస్కార అవార్డును కలెక్టర్ వెట్రి సెల్వి ప్రధానం చేశారు. ఈ మేరకు పురస్కార అవార్డు లభించడం పట్ల పలువురు అర్చకులు, సామాజికవేత్
KMM: మధిరకి చెందిన కనకమ్మ అనే వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును పోలీసులు ఆమెకు అందజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు బ్లూకోట్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఆమ
ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. భక్తుల వివరాలు వారి యోగక్షేమాల
WNP: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీరంగాపురం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల ఆయన
NLG: గుడిపల్లి మండల కేంద్రంలో సంఘసంస్కర్తలు, మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ప్రతిష్టాపన కోసం శుక్రవారం “విగ్రహాల నిర్మాణ కమిటి” ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి,
NRPT: మరికల్ మండల ఎల్లిగండ్ల గ్రామంలో శుక్రవారం ఎద్దుల బండ్ల గిరిక పోటీలు సర్పంచ్ అశ్విని-నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000, మూడో బహుమతి రూ.5,000 గా ప్రకటించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 20 పైగా జోడెద్దుల బండ
W.G: ప్రజల అర్జీలను, వినతిపత్రాలను పరిశీలించి సత్వర పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మీ తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలను స్వీకర
కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రామచంద్రపురంలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వే