NTR: అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి సీఆర్డీఏ అవసరాలపై బుధవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ లక్ష్మీశ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ ఇతర నిర్మాణ సామగ్రి నిరంతర సరఫరా కల్పనపై
పల్నాడు: అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇచ్చే మందులను పరిశీలించి ఆసుపత్రికి సరఫరా అవుతున్న మ
రణ్వీర్ సింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ మూవీలో నటి యామీ గౌతమ్ ‘డాక్టర్ షాజియా బానో’గా సర్ప్రైజ్ రోల్లో మెరవనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం. సంజయ్ దత
బాపట్ల మండలంలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బొత్స దిలీప్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుక్కలవారిపాలెం చెరువులో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీ
సీబీఎస్ఈ మే నెలలో నిర్వహించే పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల కోసం అభ్యర్థుల జాబితా స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు కొనసాగనుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండుసార్లు చేపట్టనున్నట్లు
KDP: జిల్లా కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈ క్రమంలో నారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్ద కన
బాపట్ల: చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని గత
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని బోడాగుట్ట వద్ద పోలీసులు గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. బుధవారం రాత్రి ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని. జన్ను ప్రణీత్ కుమార్, కొత్తూరు భాన
HNK: హన్మకొండ నగరంలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం రావడంతో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అంబాల ప్రాంతంలో ఒక మహిళ వద్ద సుమారు రూ. 35,000 విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి
ELR: సర్వ మానవాళి సుఖసంతోషాల కోసం ప్రార్థించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. స్థానిక గిరిజన భవన్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఓ