అన్నమయ్య: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ పఠనం జరుగుతుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్
BDK: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య (48) మృతి చెందారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ బుధవారం తెలిపా
NZB: జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలంద
KMR: ఉగాది ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ప్
KRNL: కౌతాళం పట్టణంలో బుధవారం ‘రైతన్న మీకోసం వారోత్సవాలు’ మూడో రోజు కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాకేష్ రైతుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, ప్రభ
W.G: భీమవరంలోని కలెక్టరేట్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వ
ధోనీతో తన అనుబంధం గురించి గతంలో సురేష్ రైనా చెప్పిన మాటలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. ధోనీ సారథ్యంలో అటు భారత్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ మిస్టర్ IPL.. ‘మహీలాంటి వ్యక్తి శతాబ్దానికొకరే పుడతారు. కోహ్లీ, రోహిత్, నేను.. చాలా మందిని
KMM: ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకప
NTR: అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి సీఆర్డీఏ అవసరాలపై బుధవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ లక్ష్మీశ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ ఇతర నిర్మాణ సామగ్రి నిరంతర సరఫరా కల్పనపై
పల్నాడు: అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇచ్చే మందులను పరిశీలించి ఆసుపత్రికి సరఫరా అవుతున్న మ