VZM: ఉగాది 2026 సంవత్సరానికి పోలీసు శాఖలో విశిష్టమైన సేవలు అందించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సేవ పతాకాలను ప్రకటించిందని జిల్లా ఎస్పీ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న 8 మంది పోలీసు అధికారులక
ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ సమ్మక్క హత్య కేసులో నిందితుడు కేర్కర్ జలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి, ఆమె గర్భం దాల్చడంతో అడవిలోకి తీసుకెళ్లి నిందితుడు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వె
JGL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మారుపాక వినోద్ స్మారకార్థం అతని స్నేహితులు కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ ముందు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వినోద్ తండ్రి చేతుల మీదుగా ప్రారంభించారు. వినోద్పైన ఉన్న అభిమానంతో ఈ కార్యక
ADB: సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ
NRPT: పరాభవ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని, పాడిపంటలతో కళకళలాడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ఎంతో విశిష్టమైందని అన్నారు. పండుగ రో
BHNG: ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది అంటే కొత్త ఆరంభం.. చెడు జ్ఞాపకాలను వదిలి, మంచి ఆశలతో ముందుకు వెళ్లే సమయం. ఈ
KNR: జమ్మికుంట పట్టణంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్, మ
నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేలాది కూలీలకు పనులు కల్పిస్తున్నా, వసతుల లోపం తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తం 1.74 లక్షల జాబ్ కార్డులు, 3.20 లక్షల కూలీలు ఉండగా రోజూ 35 వేల మందికిపైగా పనులకు హాజరవుతున్నారు. అయితే పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సద
మనిషిని లోపల నుంచి నిరంతరం బాధించి, కుంగదీసే రెండు మానసిక ముళ్లు ఉన్నాయని విదురుడు చెప్పాడు. పేదవాడై ఉండి విలాసాలు కోరుకోవడం, తన స్తోమతకు మించి గొప్పల కోసం ఆరాటపడటం. బలహీనుడై ఉండి కోపగించుకోవడం.. ఎదుటివారిని ఏమీ చేయలేని అశక్తతలో ఉండి కూడా, అన
కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో 220 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి