PPM: ఉగాది పండుగ సందర్భంగా జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కే.కృష్ణమూర్తి కురుపాం మండలంలోని నీలకంఠపురం పంచాయతీ దండి సూర గ్రామంలో నిరుపేద గిరిజన మహిళకు ఓ రైస్ బ్యాగ్, బట్టలు పంపిణీ చేశారు. దానితోపాటు కొత్తవలస నాయి బ్రాహ్మణ వీధిలో 30 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. దాతకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.