NGKL: వెల్దండ మండలం అజిలాపూర్లో బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కేశమోని కర్ణయ్యకు చెందిన ఎద్దు పొలం పక్కన ఉన్న విద్యుత్ నియంత్రిక వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ. లక్ష విలువ ఉంటుందన్నారు. తమ
ప్రకాశం: ఇరాన్పై యుద్ధ పరిస్థితులను తక్షణం నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి పిలుపునిచ్చారు. ఒంగోలు సుందరయ్య భవన్లో బుధవారం యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం-శాంతిని స్థాపిద్దాం పేరుతో సదస్సు నిర్వహించారు. అమెరికా-ఇజ్రాయ
HYD: సురక్షితమైన ఓరల్ సెక్స్ కోసం ‘నాలుక కండోమ్'(టంగ్ స్లీవ్స్) ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. సాధారణ కండోమ్ల లాగే ఇవి లాలాజలం ద్వారా వ్యాపించే హెచ్ఐవీ, సిఫిలిస్ వంటి లైంగిక వ్యాధులను అరికడతాయి. వివిధ ఫ్లేవర్లలో లభించే ఇవి ఇన్ఫెక్షన్ల భయం ల
తూ.గో: రాజమండ్రికి చెందిన హోంగార్డు కుడుపూడి వీర వెంకట సత్యనాగ మురళీకృష్ణను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. 2024-28 కాలానికి ప్రకటించిన అవార్డుల్లో ఆయనకు చోటు దక్కింది. రెండు దశాబ్దాలుగా చూపుతున్న నిబద్ధత, అంకితభావానికి ఈ గ
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మరణించారు. తెలంగాణ వనపర్తి(D) మేడపల్లికి చెందిన మిరప రైతు రాములు(27), APలోని బాపట్ల(D) రాచూరుకు చెందిన కౌలురైతు వనజ(35) ఉన్నారు. పల్నాడు(D) కొత్త నాగి
KDP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ అధికారులు, కార్యకర్తలకు పురస్కారాలు అందించారు. ఈ మేరకు బుధవారం కడప ICDS పీడీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కడప అర్బన్ ప్రాజెక్టు నుంచి ఉత్తమ సూపర్వైజర్ సిద్ధవటం మండలం భాకరాపేట సెక్టార్&zw
KNR: చొప్పదండి మండలం రాగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిన్న సాయంత్రం ఉపాధ్యాయులు ముందస్తు ఉగాది పండుగ సంబరాలను నిర్వహించారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతను, ఉగాదిని జరుపుకుంటారనే విషయంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం ఉగాది పచ్
W.G: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 22,858 మంది విద్యార్థులకు గాను 22,505 మంది హాజరుకాగా, 353 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 25
SDPT: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి దంపతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఘనంగా సన్మానించారు. ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి పోషి
ప్రకాశం: కనిగిరి మండలం నల్లరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడడంతో పొలంలో ఉన్న సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలాన