తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మరణించారు. తెలంగాణ వనపర్తి(D) మేడపల్లికి చెందిన మిరప రైతు రాములు(27), APలోని బాపట్ల(D) రాచూరుకు చెందిన కౌలురైతు వనజ(35) ఉన్నారు. పల్నాడు(D) కొత్త నాగి
KDP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ అధికారులు, కార్యకర్తలకు పురస్కారాలు అందించారు. ఈ మేరకు బుధవారం కడప ICDS పీడీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కడప అర్బన్ ప్రాజెక్టు నుంచి ఉత్తమ సూపర్వైజర్ సిద్ధవటం మండలం భాకరాపేట సెక్టార్&zw
KNR: చొప్పదండి మండలం రాగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిన్న సాయంత్రం ఉపాధ్యాయులు ముందస్తు ఉగాది పండుగ సంబరాలను నిర్వహించారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతను, ఉగాదిని జరుపుకుంటారనే విషయంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం ఉగాది పచ్
W.G: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 22,858 మంది విద్యార్థులకు గాను 22,505 మంది హాజరుకాగా, 353 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 25
SDPT: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి దంపతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఘనంగా సన్మానించారు. ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి పోషి
ప్రకాశం: కనిగిరి మండలం నల్లరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడడంతో పొలంలో ఉన్న సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలాన
TG: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని.. కొన్ని చోట్ల
BHNG: యాదగిరిగుట్ట మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని బుధవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వార్డులో అపరిశుభ్రత వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రజలు కౌన్సిలర్ ధనలక్ష్మికి ఫిర్య
KRNL: కల్లూరులో అంగన్వాడి టీచర్ పి. పద్మావతి అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతదేహం దగ్గరకు సీఐటీయూ నాయకులు వెళ్లి నివాళ్లు అర్పించారు. అంగన్వాడి ఐసిడిఎస్ తరఫున రావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని ఎండి అంజిబాబు, పిఎస్ రాధా
ఉగాది పండగ సందర్భంగా అందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతోపాటు కొత్త శక్తి, ఆరంభాలకు ఈ పండగ ప్రతీక అని, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థించారు. తమ ఆకాంక్షలను చిత