ధోనీతో తన అనుబంధం గురించి గతంలో సురేష్ రైనా చెప్పిన మాటలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. ధోనీ సారథ్యంలో అటు భారత్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ మిస్టర్ IPL.. ‘మహీలాంటి వ్యక్తి శతాబ్దానికొకరే పుడతారు. కోహ్లీ, రోహిత్, నేను.. చాలా మందిని తీర్చిదిద్దాడు’ అని చెప్పుకొచ్చాడు. కాగా 2020లో ఆటకు ధోనీ వీడ్కోలు పలికిన కొన్నిగంటల్లోనే రైనా కూడా గుడ్ బై చెప్పాడు.