E.G: దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న గ్రామసభ నిర్వహణ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దేవరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభలో అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజల అసహనం వ్యక్తం చేస్తున్నారు.