W.G: రైతులు ధాన్యం విక్రయించే సమయంలో దళారీలను ఆశ్రయించవద్దని, రైతు సేవా కేంద్రంలోనే విక్రయించాలని తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్ సూచించారు. శుక్రవారం పెంటపాడు (M) జట్లపాలెం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రక్ షీట్ కోసం ధాన్యం నమూనా 40,600 గ్రాములను RSKలకు తీసుకెళ్లాలన్నారు.