W.G: పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో కాలనీ సంబంధించి గ్రావెల్ రోడ్డులు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.