PLD: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు మార్గం అమరావతి మీదుగా వెళ్లేలా డ్రాఫ్ట్ సిద్ధమైంది. అమరావతి పశ్చిమ బైపాస్, N-6 రోడ్డు మీదుగా ఈ ట్రాక్ వెళ్లనుంది. ప్రాజెక్టు వ్యయం రూ. 2,245 కోట్లతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య 57 కి.మీ మేర నిర్మాణం, కృష్ణా నదిపై 3కి.మీ పొడవైన రైల్వే బ్రిడ్జి, అమరావతిని మెట్రో నగరాలతో వేగంగా అనుసంధానించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.