NLR: అంబేద్కర్ జయంతి సందర్భంగా కంపసముద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్ అంబేద్కర్ ఫొటోను దారంతో తయారు చేశారు. ఆయన ఆకులపై పలు చిత్రాలను, తాళపత్ర గ్రంథాలను రచించే కళతో పాటు దారంతో చిత్రాలు తయారు చేసే ఏకైక కళాకారుడు కూడా కావడం విశేషం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు.