PPM: రెవెన్యూ కార్యాలయాల చుట్టు ప్రజలు తిరిగే పని లేకుండా సేవలు అందించాలని JC సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం కలక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి రీ-సర్వేను గడువులోగా పూర్తి చేసి, సరిహద్దు వివాదాలను తక్షణమే పరిష్కరించాలన్నారు.