ELR: ఉంగుటూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేనలో పార్టీల చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా చేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలు చేరి పార్టీలో చేరిన వైసిపి కార్యకర్తలకు ఆయన అభినందించారు.