SKLM: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో సవర సరస్వతి పాల్గొని, 0-6 సంవత్సరాల లోపు పిల్లలు మేధాభివృద్ధి 90% జరుగుతుందన్నారు. కనుక ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి అస్సలు పెట్టకూడదు వాటికి బదులుగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని సూచించారు.