VSP: విశాఖపట్నం నుంచి బయలుదేరే గరీబ్రథ్, స్వర్ణ జయంతి, షిర్డీ ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. జూన్ 18, 19 తేదీల నుంచి ఈ కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.