VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో కొలువు దీరిన పరదేశమ్మ తల్లి జాతర ఈ నెల 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది భారీ ఎత్తున్న జాతర చేయనున్నట్లు గ్రామ పెద్దలు, యువత తెలిపారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.