విజయనగరం: విశాఖ ఎంపీ ఎం. శ్రీ భరత్ బుధవారం కొత్తవలస పర్యటనలో భాగంగా రైల్వే స్టేషనులో జరుగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కే.కే లైన్ రాయగడ డివిజన్లో కలపడంపై హిట్ టీవీ ప్రతినిధి ఎంపీ దృష్టికి తీసుకువెళ్ళగా ప్రజలకు ‘అవ్వ కావాలి బువ్వ కావాలి’ అని వ్యంగ్యంగా చెప్పడంపై ఈ విషయం రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.