విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్కి 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యా దులను స్వయంగా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు.