SKLM: ఆమదాలవలస మండలం తోగరంలోని పేకాట శిబిరంపై ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా శుక్రవారం దాడి చేశారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26,240 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామన్నారు. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.