CTR: కుప్పం(M) కంగుందిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వాలీబాల్ టోర్నీను MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని, క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమన్నారు. అయితే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని మునిరత్నం సూచించారు.