ELR: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు . పూలే సేవలను స్మరించుకుంటూ వారి ఆలోచనలు, సమాజ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.