కృష్ణా: రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడని డా. బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజా వేదికలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సందర్బంగా ఎమ్మెల్యే అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందు సాగుతుందన్నారు.