SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు, వంశధార మహేంద్ర తనయ నదుల పై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వలసలు వెళ్లకుండా సాగునీరు అందించాలన్నారు. పాత ప్రాజెక్టులకు మరమ్మతుల నిధులు కేటాయించాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.