PPM: సీతానగరం మండల కేంద్రంలో 250 ఏళ్ల చారిత్రక గల పురాతన శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9 వరకు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలంటూ స్దానిక MLA బోనెల విజయ్ చంద్రను బుధవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.