GNTR: అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి P. నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అమరావతిలో రూ.57,821 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.