NLR: కావలి పట్టణం వైకుంఠపురంలోని అనపగుంట పూడికతీత పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనపగుంటలోకి మురుగునీరు చేరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూడికతీత పనులు వలన సమీపంలోని బావుల నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందని అన్నారు.