CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఇవాళ ఉదయం 10 గంటలకు జిల్లా టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని నాయకులు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాలలో నిర్వహించి డా.బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి కార్యక్రమాలలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.