KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎమ్యెల్యే బొగ్గుల దస్తగిరి రూ. 8,17,992ల విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనారోగ్యాలతో హాస్పిటల్లో వైద్యం చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొన్న వారికి చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.