NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, అధికారులతో కలిసి భూమి పూజ (శంకుస్థాపన) కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.