ప్రకాశం: మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో సెంటు వాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి పశువుల షెడ్డు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మార్వో చిరంజీవి ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్డు నిర్మించిన వారిని షెడ్డు నిర్మించడానికి గుర్తించి, నోటీసులు ఇచ్చారు.